ముంబైలో చిక్కుకున్న తెలంగాణ వాసులు
మెదక్‌ :  వివాహానికి వెళ్లి ముంబైలో చిక్కుకున్న వారిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 30 మంది ఉన్నారు. ఇందులో మెదక్‌ జిల్లా కేంద్రంలోని మార్కెట్‌ ఏరియా, కుమ్మరి వాడకు చెందిన వారు 20 మంది కాగా.. హైదరాబాద్‌ వాసులు 8 మంది, సంగారెడ్డి జిల్లాకు చెందిన వారు ఇద్దరు. ముంబైలో గత నెల (మార్చి) 19న వివాహం ఉండగా..…
యాజమాన్యం ఏకపక్ష నిర్ణయంపై కార్మికులు ఆగ్రహం
హైదరాబాద్‌ : సింగరేణి యాజమాన్యంపై కార్మికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. యాజమాన్యం ఏకపక్ష నిర్ణయంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఒకరోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో వేతనంలో 50శాతం కోత …
‘చౌరస్తా’నుంచి మరో సాంగ్‌.. ఈ సారి
చౌరస్తా బ్యాండ్‌.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతోంది ఈ పేరు. నలుగురితో నారాయణ అన్నట్టు కాకుండా తమ కంటూ ఓ ప్రత్యేక స్టైల్‌ను అలవరుచుకున్న ఈ బృందం నయాట్రెండ్‌కు తగ్గ పాటలను అందిస్తూ ప్రజలను మైమరిపిస్తున్నారు. ఇప్పటికే మహమ్మారి కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించేలా ‘చేతులెత్తి మొక్క…
కాబూల్‌లో ఉగ్రదాడి; ఎన్‌ఐఏ దర్యాప్తు
న్యూఢిల్లీ:  గత నెలలో ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో గురుద్వారాపై జరిగిన ఉగ్రవాద దాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బుధవారం ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. ఇది ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తున్న మొట్ట మొదటి విదేశీ కేసు కావడం విశేషం. ఎన్‌ఐఏ చట్టంలో సవరణ చేయడంతో విదేశాల్లో కేసులను దర్యాప్తు చేసే అధికారం దక్క…
నారా లోకేష్‌ను అడ్డుకున్న రైతులు
తూర్పుగోదావరి :  జిల్లాలోని సీతానగరంలో టీడీపీ నేత నారా లోకేష్‌ను రైతులు అడ్డుకున్నారు. పురుషోత్తపట్నం ప్రాజెక్టు కోసం భూములు తీసుకున్న గత టీడీపీ ప్రభుత్వం పరిహారం ఇవ్వకుండా తమను మోసం చేసిందని ప్రాజెక్టు నిర్వాసిత రైతులు ఆందోళన చేపట్టారు. మంగళవారం సీతానగరంలో ప్రజాచైతన్య యాత్ర చేపట్టిన లోకేష్‌ను బాధి…
దిశ పోలీస్‌ స్టేషన్‌ను ప్రారంబించిన హోంమంత్రి
కృష్ణా : మహిళల భద్రతకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేశారని హోంశాఖ మంత్రి  మేకతోటి సుచరిత  అన్నారు. మచిలీపట్నంలో  దిశ పోలీస్‌ స్టేషన్‌ను మంగళవారం మంత్రి సుచరిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో విధుల్లో ఉన్న మహిళా పోలీసులు దిశ చట్టం గురించి, మహిళల రక్షణ గురించ…